సాధారణంగా మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య రక్తహీనత. భారత్లో 52 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారట. రక్తహీనత మూలంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. మహిళలు.. రక్తహీనత సమస్య నుంచి బయటపడటానికి.. ప్రముఖ డైటీషియన్, పోషకాహార నిపుణురాలు, ఫ్యాట్ టూ స్లిమ్ డైరెక్టర్ శిఖా అగర్వాల్ శర్మ కొన్ని సూచనలు చేశారు అవేంటో చూసేయండి.