[ad_1]
దీంతో తనకు ఇష్టమైన ఏపీ సీఎం జగన్కి సపోర్ట్ చేస్తూ ప్రత్యర్థులపై శివాలెత్తింది శ్రీ రెడ్డి. అరెస్ట్ అయిన ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని నోటికొచ్చిన బూతులు తిట్టడమే గాక, పవన్ కళ్యాణ్ ఇష్యూ తెరపైకి తెచ్చి సంచలన కామెంట్స్ చేసింది. నా నోరు ఓపెన్ చేస్తే ఎలాంటి బూతులొస్తాయో పవన్ కళ్యాణ్ గాడిని అడుగు చెబుతాడు అంటూ పట్టాభిపై విరుచుకుపడింది శ్రీ రెడ్డి.
”ఈ రోజు పవన్ కళ్యాణ్ గాడు వచ్చి ఆఫీసులపై దాడి చేయడం తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదు అంటున్నాడు. ఒరేజ్ దద్దమ్మ.. నువ్వు మొదలు పెట్టావురా సన్నాసి, దద్దమ్మ అని. నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి దరిద్రపు బూతు రాజకీయాలు మొదలుపెట్టిందే నువ్వు. సినిమా ఆడియో ఫంక్షన్లను కూడా మీ పొలిటికల్ ప్రెస్ మీట్లుగా మార్చుకుంటున్నారు. జగన్ గారిపై బురద జల్లడమే లక్ష్యంగా ఏ బొక్క దొరికితే ఆ బొక్కలోకి వెళ్లి జగన్ గారిపై నిందలు వేయడమే మీ పని. రౌడీ రాజకీయాలు ఎవరు నడిపిస్తున్నారో తెలియదా?” అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.
[ad_2]
Source link